కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర స్థాయిలో గణిత ప్రతిభా పరీక్షలను విజయవంతం చేసేందుకు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిచే పోస్టర్ ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రవేశ పరీక్షలకు ప్రోత్సహించడానికి ప్రతిభ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. తాడ్వాయి శ్రీనివాస్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించడానికి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. కార్యక్రమంలో టిఎంఎప్ రాష్ట్ర …
Read More »