గాంధారి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అందరికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కెసిఆర్ …
Read More »