ఎల్లారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట మండల కేంద్రంలోని నేలమత్తడి కట్టు కాలువ నిర్మాణంతో రైతుల ఏళ్ల కల నెరవేరిందని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం సాయంత్రం లింగంపేట మండల కేంద్రంలోని కట్టు కాలవ నిర్మాణం పనులను అదేవిధంగా సిసి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. లింగంపేట రైతుల వరప్రదాయమైన కట్ట కాలువ పూర్తిగా మట్టితో కూడిక పోవడంతో సాగునీరు …
Read More »సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యం
ఎల్లారెడ్డి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో శనివారం డివిజనల్ స్థాయి, మండల స్థాయి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ …
Read More »