నిజామాబాద్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండల కేంద్రంలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, ఫిట్నెస్ క్లబ్లను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ఇప్పుడు నడుస్తున్న ఆధునిక కాలంలో కమర్షియల్ బిజినెస్ నిర్వహిస్తుంటే, కానీ మన మోపాల్ మండలంలో యువకుడు, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని …
Read More »