Breaking News

Tag Archives: nandipet

నందిపేట్‌ డొంకేశ్వర్‌ మండలాలకు కోటి నిధులు మంజూరు

నందిపేట్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌, డొంకేశ్వర్‌ మండలాలలోని గ్రామాలకు ఉపాధి హామీ పథకం కింద కోటి రూపాయలను ఆర్మూర్‌ నియాజకవర్గ కాంగ్రేస్‌ పార్టీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్‌ రెడ్డి మంజూరు చేసారు. నందిపేట్‌ మండలంలోని వెల్మల్‌ 15 లక్షలు, లక్కం పల్లి 10 లక్షలు, జొర్పూర్‌, సిద్ధాపూర్‌, రైతు ఫారం, మల్లారం, మాయాపూర్‌ గ్రామాలకు 5 లక్షల చొప్పున షాపూర్‌ 10 లక్షలు, …

Read More »

పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లు.

నందిపేట్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి అవధూత గంగాధర్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 832 విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు. నందిపేట్‌ తెలుగు మీడియం నుంచి 200 ఉర్దూ మీడియం నుంచి 109, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ అయిలాపూర్‌ నుంచి 113, భాద్గుణ …

Read More »

వెల్మల్‌లో మార్కండేయ జయంతి ఉత్సవాలు

నందిపేట్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కండేయ జయంతి పురస్కరించుకొని శనివారం నందిపేట్‌ మండలం వెల్మల్‌ గ్రామంలో మార్కండేయ స్వామివారికి పాలాభిషేకం, పూజ కార్యక్రమాలు, అన్న సత్రం నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఈ ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, ప్రముఖ చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈరవత్రి రాజశేఖర్‌, వెల్మల్‌ గ్రామస్తులు బోగ రాము, గుర్రం రాజేశ్వర్‌, వన్నెల దాస్‌ సాయన్న, సాంబార్‌ శ్రీనివాస్‌, మాజీ ఉప సర్పంచ్‌ …

Read More »

పాఠశాలల ఆకస్మిక తనిఖీ

నందిపేట్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని నూత్‌ పల్లి, తొండాకూర్‌ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నూత్‌ పల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడానికి గమనించిన కలెక్టర్‌, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా …

Read More »

నందిపేట్‌లో వైభవంగా స్వర్ణోత్సవ వేడుకలు

నందిపేట్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో ఆదివారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పాఠశాలలో 1974-నుంచి 2024 సంవత్సరం వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఉత్సహంగా వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయిలో చదువుకున్న వారందరిని సన్మానించారు. పూర్వ విద్యార్థులు తమ అభిరుచులు పంచుకున్నారు. కార్యక్రమంలో …

Read More »

రంగనాథ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

నందిపేట్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని కుదావన్‌ పూర్‌ గ్రామంలో సోమవారం శ్రీ గోదా రంగనాథ కల్యాణోత్సవ కార్యక్రమానికి ఆర్మూర్‌ శాసన సభ్యులు పైడి రాకేష్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. కార్యక్రమలో ఆలయ కమిటీ సభ్యులు ముందుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గ్రామ ప్రజలు పూజ …

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

నందిపేట్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని కౌల్పూర్‌ గ్రామంలో ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఆదేశాల మేరకు అనారోగ్యంతో బాధపడుతున్నా మాలావత్‌ కిరణ్‌కి 26 వేల రూపాయలు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్‌ అందజేశారు. నాయకులు గాదరి నవీన్‌, జితేందర్‌, యోహాన్‌, రఘు, మొగులన్న, …

Read More »

ఐదిళ్ళలో చోరీ

నందిపేట్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో శ్రీరామ్‌ నగర్‌ కాలనీలో ఆదివారం రాత్రి రెండు గంటల ప్రాంతంలో అయిదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారని నందిపేట్‌ ఎస్‌ ఐ చిరంజీవి తెలిపారు. దొంగలు జుడా చర్చి వద్ద ఇసుక కొండయ్య, మేక వెంకటేష్‌, పేదూరు భూమేశ్వర్‌, విఆర్‌ఓ రాజేశ్వర్‌, బైండ్ల నారాయణ ఇళ్లలో తాళాలు పగలగొట్టి చోరీ కి పాల్పడ్డారని ఆయన చెప్పారు. …

Read More »

గెలుపు ఓటములు సహజం..

నందిపేట్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు మనోనిబ్బరంతో ఆటలు ఆడాలని గెలుపు ఓటమి అనేది సహజమని మండల ప్రత్యేకాధికారి జగన్నాధ చారి అన్నారు. మంగళవారం మోడల్‌ స్కూల్‌ గ్రౌండ్‌ లో సి ఎం కప్‌ పోటీలను ఆయన, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ రావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా ఆడి మండలం పేరు నిలబెట్టాలని కోరారు. ఆటల …

Read More »

రోడ్డు మధ్యలో ఉన్న దర్గా తొలగించాలని కలెక్టర్‌ ను కలిసిన గ్రామస్తులు

నందిపేట్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రం లో చాకలి ఐలమ్మ విగ్రహం, సుధా టిఫిన్‌ సెంటర్‌ దగ్గర గల దర్గా ను తొలగించాలని రాంనగర్‌ కాలనీవాసులు, గ్రామస్తులు మంగళవారం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతును కలసి వినతి పత్రాన్ని అందజేశారు. సుధా టిఫిన్‌ సెంటర్‌ వద్ద గల దర్గా రోడ్డు వెడల్పులో తీయవలసి ఉండగా దర్గాని అలానే ఉంచేసి రోడ్డును …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »