నందిపేట్, మే 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని అయిలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాసిన 44 విద్యార్థులు ఉతీర్ణత సాధించినందుకు వారిని సోమవారం గ్రామాభివృద్ధి కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాలయ్య, మురళి, సదానందం సహోపాధ్యాయులను కమిటీ తరపున పోగుల గంగాధర్, మీసాల సుదర్శన్, సుబ్బారావు, మంగలి గంగాధర్ ఇతర సభ్యులు వారిని సన్మానించారు. లయ (566), సాదియాబేగం …
Read More »ఆధార్ తరహాలో భూదార్ సంఖ్య కేటాయింపు
నిజామాబాద్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి (ఆర్.ఓ.ఆర్ – 2025) నూతన చట్టం ద్వారా భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూదార్ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా …
Read More »ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో ఎకో టూరిజం
నిజామాబాద్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడిరచారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే నందిపేట మండలం ఉమ్మెడ, జలాల్పూర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ఎకో టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్ తో కలిసి సీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నిజామాబాద్ పర్యటనకు …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ఆర్మూర్, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ ఆదేశాల మేరకు మంగళవారం నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం బొంతల చిన్నయ్యకి రూ. 87 వేలు, నీరది బోజమ్మకి రూ. 60 వేలు, నందిపేట్ మండల కేంద్రానికి చెందిన దేవగౌడ్ కి రూ. 24 వేలు సీఎం సహాయనిధి …
Read More »పోలీసు స్టేషన్ను తనిఖీ చేసిన సిపి
నందిపేట్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం సాయంత్రం నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య నందిపేట్ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. రిసెప్షన్, సిబ్బంది పనితీరు తనిఖీ, వాహనాల పార్కింగ్ పరిశీలించారు. రోడ్డు ప్రమాద నివారణకు సూచనలు చేస్తూ, గంజాయి నిర్మూలన పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, గేమింగ్ యాప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించాలని …
Read More »నందిపేట్ డొంకేశ్వర్ మండలాలకు కోటి నిధులు మంజూరు
నందిపేట్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్, డొంకేశ్వర్ మండలాలలోని గ్రామాలకు ఉపాధి హామీ పథకం కింద కోటి రూపాయలను ఆర్మూర్ నియాజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి మంజూరు చేసారు. నందిపేట్ మండలంలోని వెల్మల్ 15 లక్షలు, లక్కం పల్లి 10 లక్షలు, జొర్పూర్, సిద్ధాపూర్, రైతు ఫారం, మల్లారం, మాయాపూర్ గ్రామాలకు 5 లక్షల చొప్పున షాపూర్ 10 లక్షలు, …
Read More »పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు.
నందిపేట్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి అవధూత గంగాధర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 832 విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారు. నందిపేట్ తెలుగు మీడియం నుంచి 200 ఉర్దూ మీడియం నుంచి 109, జిల్లా పరిషత్ హైస్కూల్ అయిలాపూర్ నుంచి 113, భాద్గుణ …
Read More »వెల్మల్లో మార్కండేయ జయంతి ఉత్సవాలు
నందిపేట్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్కండేయ జయంతి పురస్కరించుకొని శనివారం నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో మార్కండేయ స్వామివారికి పాలాభిషేకం, పూజ కార్యక్రమాలు, అన్న సత్రం నిర్వహించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్, వెల్మల్ గ్రామస్తులు బోగ రాము, గుర్రం రాజేశ్వర్, వన్నెల దాస్ సాయన్న, సాంబార్ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ …
Read More »పాఠశాలల ఆకస్మిక తనిఖీ
నందిపేట్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలోని నూత్ పల్లి, తొండాకూర్ గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నూత్ పల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. అన్నం సరిగా లేకపోవడానికి గమనించిన కలెక్టర్, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. బియ్యం నాసిరకంగా …
Read More »నందిపేట్లో వైభవంగా స్వర్ణోత్సవ వేడుకలు
నందిపేట్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో ఆదివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పాఠశాలలో 1974-నుంచి 2024 సంవత్సరం వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఉత్సహంగా వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయిలో చదువుకున్న వారందరిని సన్మానించారు. పూర్వ విద్యార్థులు తమ అభిరుచులు పంచుకున్నారు. కార్యక్రమంలో …
Read More »