నందిపేట్, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశమంతట భక్తి శ్రద్ధలతో ఉపవాస వ్రతాలు పాటించిన ముస్లింలు మంగళవారం ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకోనున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలంలోని ముస్లింలు మంగళవారం ఉదయం ఇద్ నమాజ్ కొరకు ముందస్తుగా సోమవారం ఈద్ గాప్ాలను ముస్తాబు చేశారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం శుభ్రత పనులు చేపట్టగా ముస్లిం కమిటీలు టెంట్ షామియాణాలు వేశారు. …
Read More »దాన దర్మాల మాసం.. రంజాన్
నందిపేట్, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసం దాన దర్మాల మాసంగా ముస్లిం ప్రజలు గుర్తించి తమ సంపాదనలోని కొంత భాగాన్ని పేద ప్రజల హక్కుగా భావించి భావించి వరాల వసంత మైన రంజాన్ మాసంలో విరివిగా దానధర్మాలు చేస్తారని జమాతే ఇస్లామి హింద్ కన్వీనర్ ఆఫ్రోజ్ ఖాన్ తెలిపారు. జమాతే ఇస్లామి హింద్ నందిపేట్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మస్జీద్ మౌజా …
Read More »రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
నందిపేట్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో బుధవారం తెరాస మండల నాయకులు ఎంపిపి సంతోష్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటానికి మండల పరిషత్ కార్యాలయం వద్ద పాలాభిషేకం చేసి జై కేసీఆర్ జై జీవన్ రెడ్డి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంతోష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చెయ్యమని చేతులెత్తేసినప్పటికి …
Read More »సిసి రోడ్డు పనులు ప్రారంభం
నందిపేట్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నందిపేట మండల కేంద్రంలో పట్టణ గ్రామ పంచాయతీ 11వ వార్డులో జడ్పీటీసీ నిధులతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. జెడ్పిటిసి ఎర్రం యమునా ముత్యం సిసి రోడ్డు పనులను పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలానికి ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, గ్రామపంచాయతీ కమిటీ సఖ్యత లేని కారణంగా …
Read More »రాష్ట్రంలో పండుగలా వ్యవసాయం
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలా సాగుతోందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాలలో భాగంగా మంగళవారం నందిపేట మండలం నూత్పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్ల క్రితం చూసుకుంటే వ్యవసాయం సాగులో పలు సమస్యలు ఎదుర్కొన్నామని ముఖ్యంగా విద్యుత్తు సమస్య, సమయానికి …
Read More »పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సమావేశం
నందిపేట్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో మంగళవారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశామని ప్రధానోపాధ్యాయులు జాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్థులకు తెలిపామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 208 మంది పిల్లలు ఉన్నారని వారికి విద్య బోధించడానికి ఉపాధ్యాయుల కొరత ఉందని తరగతి గదులు కొరత ఉందని పిల్లలు తల్లిదండ్రులకు వీడీసీ …
Read More »నిరుపేదల నిరీక్షణ, ఎమ్మార్వోకు వినతి
నందిపేట్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన ఇల్లు లేని నిరుపేదలు తమకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రోసీడిరగ్ కాఫీతో రెవెన్యూ కార్యాలయంలో ఇల్లకోసం ప్రభుత్వ భూమిని చూపించాలని తల్వేద గ్రామ నిరుపేదలు ఎమ్మార్వో అనిల్కు వినతిపత్రం ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు. ఎమ్మార్వో అనిల్ మాట్లాడుతూ తల్వేద గ్రామంలో ప్రభుత్వ భూములు ఉంటే సర్వే చేసి ప్రభుత్వ ఆదేశాల …
Read More »వన్నెల్ (కె) గ్రామ తెరాస కమిటీ ఎన్నిక
నందిపేట్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర సంస్థాగత నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ పిలుపు మేరకు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశానుసారం, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్ సూచన మేరకు నందిపేట్ వైస్ ఎంపీపీ దేవేందర్, సీనియర్ నాయకులు వెల్మల్ రాజన్న, మాచర్ల గంగారాం, ఆంధ్రనగర్ ఎంపిటిసి ధను శీను, సర్పంచ్ రామారావు, …
Read More »ఈ గ్రామానికి ఏమైంది…
నందిపేట్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట గ్రామానికి ఏమైంది, సర్పంచ్ లేరు, ఉప సర్పంచ్ లేరు గ్రామ సెక్రెటరీ ఉన్న పట్టించుకోవడం లేదు.. ఇటీవల పిచ్చి కుక్కలు చిన్నపిల్లలను ఆవులను పెద్దమనుషులను కరిశాయి. దీనిపై కొందరు యువకులు సెక్రెటరీని ప్రశ్నిస్తే ఏ సమాధానం కూడా చెప్పలేదని ఎంపిటిసి అరుణ భజరంగ్ చవాన్ పేర్కొన్నారు. కార్యదర్శి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడని, అందుకే కాబోలు మనకు చెత్త …
Read More »బకాయిలు చెల్లించండి….
నందిపేట్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానిక ఇంచార్జి ఎస్.ఐ ఆంజనేయులు ఏ.ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇందులో పాత బకాయి చలాన్లు ఉన్న వాహనదారులకు ఆన్లైన్లో చెక్ చేసి చలాన్లు మీ సేవలో చెల్లించాల్సిందిగా సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని బ్రీత్ అనలైజర్ పరికరం ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఈ …
Read More »