Tag Archives: nandipet

నందిపేట్‌లో భారీ వర్షం

నందిపేట్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలో మధ్యాహ్నం భారీ వర్షం పడిరది. దీనితో ఆదివారం దుర్గా మాత విగ్రహ నిమర్జనం కు ఆటంకం ఎదురైంది. రైతులు కోసిన వరిధాన్యం తడిసిపోయింది. ఎంతో కస్టపడి ఎండబెట్టిన వరి ధాన్యం నీళ్లలో పోసిన పన్నీరులా తయారైంది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరిస్తే సమస్య ఉండేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వరి ధాన్యంను …

Read More »

మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా పెంట ఇంద్రుడు

నందిపేట్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టరుగా నందిపేట్‌ మండలం లోని కంటం గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు పెంట ఇంద్రుడు పదవి బాధ్యతలు, ప్రమాణస్వీకారం చేసారు. కాంగ్రేస్‌ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పాటుపడుతుందని ఇంద్రుడు అన్నారు. రైతులు పండిరచిన పంటలకు మార్కెట్‌ కమిటీ ద్వార మంచి రేటు వచ్చేలా కృషి చేస్తానని, అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు.

Read More »

కోటి 61లక్షలతో దుర్గాదేవి అలంకరణ

నందిపేట్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో మంగళవారం పాతూర్‌ లోని ఓంకారరూపిణి దుర్గా భవాని ని మహాలక్ష్మి రూపంలో కోటి 61 లక్షలతో దుర్గా మాత కమిటీ అలంకరించింది. అలాగే మండల కేంద్రంలో సుభాష్‌ నగర్‌లో కోటి 50 లక్షలతో అమ్మ వారిని అలంకరించారు.

Read More »

పురుగుల మందు తాగి యువకుడు మృతి

నందిపేట్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో రాజ్‌ నగర్‌ దుబ్భకు చెందిన ఎర్రం నవీన్‌ విదేశాలకు వెళ్లేందుకు వీసా రాక ఆర్థిక ఇబ్బందుల వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. జిల్లా ఆసుపత్రిలో మంగళవారం రాత్రి చికిత్సపొందుతూ మృతి చెందాడని ఏ ఎస్‌ ఐ. వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడు దుబాయ్‌ వెళ్లేందుకు అప్పుచేసి గల్ఫ్‌ ఏజంట్‌ దగ్గర వీసా కోసం …

Read More »

బస్సు డిపో నిర్మించుకుంటే పోరాటం ఉదృతం చేస్తాం..

నందిపేట్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు డిపో నిర్మించుకుంటే పోరాటం ఉదృతం చేస్తామని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆదివారం డిమాండ్‌ చేసింది. నందిపేట్‌లో బస్సు డిపో నిర్మిస్తామని అవసరమైన స్థలం ఇప్పించాలని ఉమ్మడి మండల నాయకులను కోరారని జే ఏ సి. తెలిపింది. ఆసమయంలో రేషన్‌ కార్డుకు ఐదు రూపాయల చొప్పున వసూలు చేసి బస్సు …

Read More »

నందిపేట్‌ సాంకేతిక కళాశాలలో స్వచ్ఛతాహి సేవ..

నందిపేట్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంకేతిక కళాశాలలో ఆదివారం స్వచ్ఛతాహి సేవ కారిక్రమాలు జరిగాయి. ఎన్‌ ఎస్‌ ఎస్‌ విద్యార్థులు విద్యుత్‌ ఉప కేంద్రం, స్మార్ట్‌ ఆగ్రో ఫుడ్‌ పార్క్‌, కేదారేశ్వర ఆశ్రమం వరకు ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి శ్రమదానం నిర్వహించి ప్లాస్టిక్‌, వ్యర్థ పదార్థాలు తొలగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ రాజ్‌ కుమార్‌, ఎన్‌ …

Read More »

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో గల ఊర చెరువు లో గణేష్‌ విగ్రహాల ఇనుప స్టాండ్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పత్రి కనకయ్య మృతి చెందాడని ఎస్‌ ఐ. హరిబాబు తెలిపారు. నిన్న ఉదయం పనికి వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుండి పోయాడని రాత్రి అయిన తిరిగి రాలేదని మృతిని భార్య యాసిన్‌ తెలిపినట్లు ఎస్‌. ఐ చెప్పారు. …

Read More »

వసతి గృహాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

నందిపేట్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని ఖుదావంద్‌ పూర్‌ గ్రామంలోని ఎస్‌ సి, బి సి. వసతి గృహాలను బుధవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. వసతి గృహాలలోని మరుగు దొడ్లు పరిశీలించారు. వంద మంది విద్యార్థుల కు మూడు మరుగు దొడ్లు ఉండటం బాధ వ్యక్తం చేసారు. ఎప్పుడో నిర్మించిన వసతి గృహం కావడంతో లీకేజీలు …

Read More »

కొండూరులో స్వచ్ఛత హీ సేవ

నందిపేట్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం సిహెచ్‌ కొండూరు గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌, నందిపేట జాతీయ సేవా పథకం విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఇందులో భాగంగా ప్రోగ్రాం ఆఫీసర్‌ లక్ష్మణ్‌ శాస్త్రి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ప్లాస్టిక్‌ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్లాస్టిక్‌ నివారణ పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ …

Read More »

వెల్మల్‌లో మూడిళ్ళలో చోరీ…

నందిపేట్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని వెల్మల్‌ గ్రామంలో మంగళవారం అర్ధ రాత్రి గుర్తు తెలియని దొంగలు తాళాలు వేసిన మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇళ్లలో పెద్ద మొత్తంలో సొత్తు ఎత్తుకుపోయారు. వెల్మల్‌ గ్రామానికి చెందిన డాక్టర్‌ శేఖర్‌, భర్లపాటి ప్రవీణ్‌, కుండ సాగర్‌ కుటుంబాలు ఇంటికి తాళంవేసి ఊరికెళ్ళారు. ఇదే మంచి అవకాశమనుకొని దొంగలు మంగళవారం రాత్రి భారీగా సొత్తు దోచుకెళ్లారని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »