Tag Archives: nizamabad

బోధనేతర పోస్ట్‌లకు దరఖాస్తుల స్వీకరణ

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఇందల్వాయి ఏకలవ్య మోడల్‌ గురుకుల పాఠశాలలో పూర్తి స్థాయి తాత్కాలిక పద్ధతిన బోధనేతర సిబ్బందిని ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో సేవలు తీసుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో వంట మనుషులు, కిచన్‌ సహాయకులు, స్వీపింగ్‌ సిబ్బంది, శానిటేషన్‌ సిబ్బంది, సెక్యూరిటీ గార్డు పోస్ట్‌ ల కోసం ఈ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూలై 28, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి¸ : దశమి ఉదయం 9.39 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అనూరాధ రాత్రి 9.11 వరకుయోగం : శుక్లం ఉదయం 9.07 వరకుకరణం : గరజి ఉదయం 9.39 వరకు తదుపరి వణిజ రాత్రి 9.07 వరకువర్జ్యం : రాత్రి 2.39 – 4.13దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

పునరావాస కేంద్రాలకు వరద బాధితుల తరలింపు

నిజామాబాద్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి లోనైన బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలోని ఏడు ప్రాంతాల్లో 76 కుటుంబాలకు చెందిన 273 మంది సభ్యులు పునరావాస కేంద్రాల్లో వసతి పొందుతున్నారని వివరించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా …

Read More »

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

నిజామాబాద్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా,బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణనష్టం …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూలై 27, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : నవమి ఉదయం 10.17 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 9.17 వరకుయోగం : శుభం ఉదయం 10.37 వరకుకరణం : కౌలువ ఉదయం 10.17 వరకు తదుపరి తైతుల రాత్రి 9.58 వరకువర్జ్యం : రాత్రి 1.16 – 2.52దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తుగానే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్‌ బుధవారం రాత్రి సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా రెవెన్యూ, …

Read More »

సీజనల్‌ వ్యాధులపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్‌ వ్యాధులపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం సుదర్శనం గారు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు తీవ్రమవుతుండడంతో సీజనల్గా వచ్చుతున్నటువంటి వ్యాధులకు సంబంధించి ఏ రకమైనటువంటి సమస్య ఉన్న ప్రజలందరూ ఐడిఓసి లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన …

Read More »

నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సేవలు భేష్‌

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందిస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రశంసించారు. పేదలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. జనరల్‌ ఆసుపత్రిలో రూ.1.95 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైర్‌ సేఫ్టీ సిస్టం పనులకు మంత్రి …

Read More »

పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం స్థానిక నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహిళ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్‌ ముస్కాన్‌పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అడిషనల్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి హాజరై మాట్లాడారు. తప్పిపోయిన పిల్లలని గుర్తించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు పిల్లలతో …

Read More »

మలేషియాలో పేదలకు అన్నదానం

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో పెటాలింగ్‌ స్ట్రీట్‌లో బుధవారం జగిత్యాల రూరల్‌ మండలం కల్లెడకు చెందిన ఎన్నారై గాజెంగి రంజిత్‌ నలబై మంది పేదలకు అన్నదానం చేశారు. మలేసియా పర్యటనలో ఉన్న వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి గౌరవార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన యువ నాయకుడు పూసులూరి కాంతికిరణ్‌ భార్గవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంద …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »