Tag Archives: nizamabad

5వ తేదీ నుండి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు, ప్రాక్టికల్‌ పరీక్షలలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఈనెల 5వ తేదీ నుండి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు నిజామాబాద్‌ బాలుర ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఖిల్లా) లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల ఇతర అన్ని …

Read More »

రైతు దినోత్సవ సంబురానికి సర్వం సిద్ధం

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించనున్న రైతు దినోత్సవ సంబరానికి సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా గల 106 రైతు వేదికలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాల వెలుగులతో రైతు వేదికలన్నీ సరికొత్త శోభతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం దశాబ్ది ఉత్సవాలకు …

Read More »

వేడుకలకు ముస్తాబవుతున్న జిల్లా కార్యాలయాలు

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఐ.డీ.ఓ.సీలో నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య …

Read More »

తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, అనేక త్యాగాల ఫలితంగా ఆరు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల …

Read More »

జూన్‌ 5 నుండి మధ్యాహ్న భోజన కార్మికుల రిలే దీక్షలు

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, మధ్యాహ్న భోజన వర్కర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. చక్రపాణి, జిల్లా అధ్యక్షురాలు బైరి సాయమ్మలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ …

Read More »

జూన్‌ 4 న బహుజన చైతన్య సభ

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లిలో జూన్‌ 4 న బహుజన చైతన్య సభ పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని జిల్లా ఇంచార్జి గైని గంగాధర్‌ అన్నారు. మంగళవారం బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూసల గల్లీలో జిల్లా ఉపాధ్యక్షులు సిలుమల గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి గైని గంగాధర్‌ విచ్చేసి మాట్లాడారు. జూన్‌ 4 …

Read More »

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ సందర్భంగా అనేక వర్గాల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకొచ్చింది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న, దీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి …

Read More »

సదానంద్‌ రెడ్డి ట్రస్ట్‌ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొద్దుటూరి సదానంద్‌ రెడ్డి ట్రస్ట్‌ ద్వారా అందిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అభినందించారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ శివారులో పొద్దుటూరి సదానంద్‌ రెడ్డి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అనాధాశ్రమాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆర్మూర్‌ శాసన సభ్యులు ఆశన్నగారి జీవన్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆహ్లాదకర వాతావరణంలో అన్ని …

Read More »

నేటి పంచాంగం

మే నెల 31, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.36సూర్యరాశి : వృషభంచంద్రరాశి : కన్య / తుల శ్రీ శోభకృత(శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈనాటి పర్వం: సర్వేషాం నిర్జలేకాదశి కూర్మ జయంతి తిథి : ఏకాదశి మ 1.45 వరకు తదుపరి ద్వాదశి.వారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం. : హస్త ఉదయం 6.00 వరకు తదుపరి చిత్తయోగం : …

Read More »

గ్రామగ్రామాన అట్టహాసంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పక్కా ప్రణాళికతో గ్రామగ్రామాన అట్టహాసంగా చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. దశాబ్ది ఉత్సవ ఏర్పాట్ల సన్నద్ధతపై మంగళవారం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిలలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »