Tag Archives: nizamabad

మొక్కలకు నీరందించే బాధ్యత గ్రామ పంచాయతీలదే

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా క్రమం తప్పకుండా నీరందించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలదేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌ తో కలిసి ఇందల్వాయి, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌ మండలాల పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. మాక్లూర్‌ మండలం …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇకపై కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ సీ.నారాయణరెడ్డి వైద్యాధికారులు, సిబ్బంది, ఆశా వర్కర్లకు సూచించారు. సరైన కారణం లేకుండా ఎవరైనా గర్భీణీలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకున్నట్లైతే, సంబంధిత ప్రాంత ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లను బాధ్యులుగా పరిగణిస్తూ చర్యలు చేపడతామని కలెక్టర్‌ హెచ్చరించారు. నూటికి నూరు శాతం ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా …

Read More »

విద్యార్థి దశలో కష్టపడితే… జీవితమంతా సంతోషాలే

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థి దశలో ఏకాగ్రతతో కష్టపడి చదువుకుంటే, జీవితమంతా సుఖసంతోషాలతో గడపవచ్చని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. విద్య అనే ఆయుధాన్ని అనుకూలంగా మల్చుకుంటే, ఉన్నత స్థానంలో స్థిరపడి కుటుంబ తలరాతను మార్చుకోవచ్చని సూచించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో గల బీసీ హాస్టల్‌లో ప్రేరణ కార్యక్రమం …

Read More »

టీఎన్‌ జీఓల సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సంఘ భవనంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై, మైనార్టీ సోదరులు, ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. …

Read More »

ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ జిల్లా వైద్య అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. గర్భిణీ స్త్రీల నమోదు, గర్భిణీ స్త్రీలలో …

Read More »

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాకు చెందిన సుమారు వేయి మంది …

Read More »

ప్రజావాణి ప్రాధాన్యతను అధికారులు గుర్తెరగాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌లు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మొత్తం 75 అర్జీలు రాగా, వాటిని పరిష్కరించాల్సిందిగా సూచిస్తూ …

Read More »

నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్లకు విధుల రొటేషన్‌ అమలు చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్లకు రొటేషన్‌ పద్ధతిలో విధుల మినహాయింపు ఇవ్వాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్‌-టీచింగ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి (డి.ఈ.ఓ) కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ ఈరోజు నుండి అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లకు పదవతరగతి మినహా …

Read More »

25న మలేరియా అవగాహన ర్యాలీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన జిల్లా కేంద్రంలో మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు పిఓడిటిటి కార్యాలయం నుండి డిఎంహెచ్‌ఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు.

Read More »

ఎస్‌ఎస్‌సి పరీక్షల ఏర్పాట్లపై 25న సమావేశం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్ల విషయమై చర్చించేందుకు ఈ నెల 25వ తేదీన కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు ఆయా శాఖల జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌వీ. దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఎస్‌ఎస్‌సి వార్షిక పరీక్షలను సాఫీగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో సూచనలు చేయడం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »