Breaking News

Tag Archives: nizamabad

నేటి పంచాంగం

సోమవారం, జనవరి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.39 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల ఉదయం 8.20 వరకుయోగం : హర్షణం రాత్రి 2.00 వరకుకరణం : గరజి ఉదయం 7.28 వరకుతదుపరి వణిజ రాత్రి 7.39 వరకు వర్జ్యం : ఉదయం 6.39 – 8.20 మరల సాయంత్రం 6.11 – …

Read More »

సందేశాత్మకంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతూ, ఉల్లాసాన్ని పంచుతూ, సందేశాత్మకంగా సాగాయి. అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ లు ముఖ్య అతిథులుగా హాజరవగా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, గురుకుల పాఠశాలల విద్యార్థినులు, …

Read More »

రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి….

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణంలో నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ అనేక మంది మహనీయుల త్యాగాలతో భారత దేశ స్వాతంత్రం సాధించిందని వారి త్యాగాలు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అవతరించిందని రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. గణతంత్ర వారసత్వాన్ని కొనసాగించాలని అన్నారు. గణతంత్ర …

Read More »

బిసి గురుకుల పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బిసి బాలికల గురుకుల పాఠశాల, దాస్‌నగర్‌లో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్‌తో ఉపాధ్యాయులందరికీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పలు సూచనలు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని …

Read More »

ఉషోదయలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్‌ నగరంలోని ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల గురించి వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని చేరుకోవటానికి తగిన కృషి చేయాలన్నారు. సీనియర్‌ లెక్చరర్‌ సురేష్‌ మాట్లాడుతూ విద్యార్థుల మీద …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జనవరి.26, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి రాత్రి 7.17 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 7.11 వరకుయోగం : వ్యాఘాతం తెల్లవారుజామున 3.03 వరకుకరణం : కౌలువ ఉదయం 6.51 వరకుతదుపరి తైతుల రాత్రి 7.17 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.33 – 5.14మరల తెల్లవారుజామున 6.39 నుండిదుర్ముహూర్తము : …

Read More »

గణతంత్ర దినోత్సవం నుంచి 4 నూతన పథకాల ప్రారంభం

కామరెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 26 గణతంత్ర దినోత్సవ నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభం చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల …

Read More »

రిపబ్లిక్‌ డే వేడుకకు ముస్తాబైన పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం ఉదయం 9.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకకు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని …

Read More »

సంక్షేమ పథకాల అమలుకు నేడు అట్టహాసంగా శ్రీకారం

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్‌) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుండి శ్రీకారం చుట్టడం జరుగుతోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు .ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయం …

Read More »

కేజీబీవీ యూనియన్‌ క్యాలెండర్‌ ను ఆవిష్కరించిన డీఈవో

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల కేజీబీవి నాన్‌ టీచింగ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈఓ పి. అశోక్‌చే యూనియన్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 495 కేజీబీవీల్లో నాన్‌ టీచింగ్‌, వర్కర్లు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి వేతనాల్లో చాలా వ్యత్యాసం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »