నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండిరగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 56 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు …
Read More »కళాజాత బృందాలచే ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమాలు
నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెచ్ఐవి / ఎయిడ్స్ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కళాజాత బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్ తెలిపారు. కలెక్టరేట్ వద్ద కళాజాత బృందం ర్యాలీని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా …
Read More »గురుకులాల్లో చేరుటకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ గురుకులాల్లో 6వ తరగతిలో చేరేందుకు బాల, బాలికల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ టి.సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలాల్లో 5వ తరగతి చదివిన విద్యార్థులు ఈ నెల 28వ తేదీ లోపు …
Read More »ఘనంగా శాఖా వార్షికోత్సవం
నిజామాబాద్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్ు ఇందూర్ నగరంలో స్థానిక శివాజీ నగర్లోని శంకర్ భవన్ పాఠశాల మైదానంలో శివాజీ ప్రభాత్ శాఖా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సంఫ్ు జిల్లా సంఘచాలక్ కాపర్తి గురుచరణం ప్రధాన వక్తగా విచ్చేసి మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో అందరూ స్వాతంత్ర సాధనకు ఏం చేయాలని ఆలోచిస్తే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ …
Read More »ధరణి దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదు
నిజామాబాద్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి దరఖాస్తులు ఏ ఒక్కటి కూడా పెండిరగ్ ఉంచకుండా వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్లో రెవెన్యూ అధికారులతో ధరణి కార్యక్రమంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పెండిరగు ధరణి దరఖాస్తుల గురించి కలెక్టర్ ప్రస్తావిస్తూ, పెండిరగు ఉండడానికి గల కారణాలు ఆరా …
Read More »మన ఊరు – మన బడితో ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ బడుల్లో ఇకపై కార్పొరేట్ స్థాయి వసతులు సమకూరనున్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం ఇందుకు దోహదపడనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయని, మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చి విద్యా బోధన మరింతగా మెరుగుపడబోతోందని …
Read More »అభివృద్ధి పనులన్నీ గ్రౌండింగ్ చేయాల్సిందే
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా పథకాలు, వివిధ కార్యక్రమాల కింద మంజూరైన అభివృద్ధి పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండిరగ్ చేయాల్సిందేనని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఏ ఒక్క పని కూడా పెండిరగ్ ఉండకూడదని, నిర్ణీత గడువు లోపు పనులను ప్రారంభించి షరవేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రత్యేక అభివృద్ధి నిధులు, 15 ఆర్ధిక సంఘం …
Read More »మన ఊరు – మన బడి అమలులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమై ఆశించిన ఫలితాలు సమకూరుతాయని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జెడ్పి సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావుతో కలిసి మన …
Read More »23న వన్డే టోర్నమెంట్
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా స్థాయి యూత్ టోర్నమెంట్ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, మహిళల, పురుషులకు క్రీడా పోటీలు ఈనెల 23న వన్డే టోర్నమెంట్ జిల్లా క్రీడా మైదానంలో (కలెక్టర్ గ్రౌండ్) నిర్వహించనున్నట్టు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకి రాష్ట్ర …
Read More »దళితబంధుతో ప్రతీ దళిత కుటుంబానికి లబ్ది
నిజామాబాద్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి దళిత కుటుంబానికి లబ్ది చేకూర్చాలన్న సదాశయంతో ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో వంద మంది చొప్పున లబ్దిదారులను ఈ పథకం కింద ఎంపిక చేయడం జరుగుతుందని, దశల వారీగా దళిత కుటుంబాల వారందరికీ ఇది వర్తిస్తుందని తెలిపారు. దళిత బంధు పథకం అమలుకై …
Read More »