Tag Archives: nizamabad

బాలలను అభివృద్ధి పథంలో ఎదగనీయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల బాలికలను అభివ ృద్ధి పథంలో ఎదగనీయాలనీ జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ బాలలతో స్నేహ పూరిత వారోత్సవాలలో భాగముగా మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, రోజ్‌ చైల్డ్‌ లైన్‌ 1098 కామారెడ్డి ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో బాలల హక్కుల …

Read More »

వ్యవసాయ చట్టాల రద్దు రైతాంగ పోరాట విజయం

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ వ్యతిరేక మూడు చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ (ఏఐకెఎస్‌సిసి) ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లీలో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు స్వీట్లు పంచి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఏఐకెఎస్‌సిసి జిల్లా బాధ్యులు వి. ప్రభాకర్‌ మాట్లాడుతూ చలిని, …

Read More »

రేపే లక్కీ డ్రా…

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు 2021-23 (ఏ 4) మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. మొత్తం 102 దుకాణాలకు 1672 దరఖాస్తులు వచ్చాయి. నూతన లైసెన్స్‌ మంజూరు కొరకు శనివారం 20వ తేదీ జరగబోయే లక్కీ డ్రా నిర్వహించే వేదిక నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి శుక్రవారం …

Read More »

మున్సిపల్‌ కార్మికులను విస్మరించడం సిగ్గుచేటు

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచిన తర్వాతే పాలక వర్గాలకు వేతనాలు పెంచాలని ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం కోటగల్లి శ్రామిక భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌, డిప్యూటీ మేయర్‌లకు, కార్పొరేటర్లకు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌లకు 30 శాతం వేతనాలు …

Read More »

యూనివర్సిటీ అక్రమాలపై విచారణ జరపాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రికి వినతి పత్రం అందించారు. అదే విధంగా యూనివర్సిటీ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వేసి అర్హతలు లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత విద్యా మండలి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని అక్రమార్కుల నుండి రక్షించాలని కోరారు. అలాగే తెలంగాణ …

Read More »

డిసెంబర్‌ 1 నుండి ఉచిత గ్రూప్స్‌ కోచింగ్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ముద్దుబిడ్డ, మాజీ కలెక్టర్‌ చిరంజీవులు ఐ.ఏ.ఎస్‌, యుబియుఎన్‌టియు సామాజిక సేవా సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఉచితంగా గ్రూప్స్‌ కోచింగ్‌ ఇవ్వడానికి ముందుకొచ్చారు. కోచింగ్‌ పొందాలనుకునేవారు ఉదయం టీ, మధ్యాహ్నం బోజనం, సాయంత్రం టీ స్నాక్స్‌ కొరకు రోజుకు 35 రూపాయల చొప్పున విద్యార్థులు చెల్లించవలసి ఉంటుందని, 100 మంది యువకులకు, 100 మంది యువతులకు …

Read More »

ఈనెల 30 వరకు రీ అడ్మిషన్‌ గడువు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ, పి.జిలో చేరి మధ్యలో చదువు ఆపేసిన వారు ఈనెల 30వ తేదీలోపు రీ అడ్మిషన్‌ తీసుకోవచ్చని ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ 1999 నుంచి 2011 సంవత్సరం మధ్యన అడ్మిషన్‌ తీసుకుని పూర్తిచేయనివారు, రీ అడ్మిషన్‌ తీసుకుని డిసెంబర్‌లో …

Read More »

మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన మీడియా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను పురస్కరించుకొని కలెక్టరేట్లోని క్రీడా ప్రాధికారిక శాఖ కార్యాలయంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ, మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రాతో కలిసి రిబ్బన్‌ …

Read More »

జిల్లా స్థాయి ఉత్తమ యువజన సంఘ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్ర ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్తమ యువజన సంఘ అవార్డు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన సమన్వయ కర్త, నెహ్రూ యువ కేంద్ర, శైలీ బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు కోసం నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని రిజిస్ట్రేషన్‌ కలిగి ఉన్న యువజన సంఘాలు 01 …

Read More »

లేబర్‌ టర్నవుట్‌ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లేబర్‌ టర్న్‌ ఔట్‌ ఎట్టి పరిస్థితుల్లో తగ్గరాదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌ నుండి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నర్సరీలలో సాయిల్‌ కలెక్షన్‌ బ్యాగ్‌ ఫిల్లింగ్‌ సోమవారం వరకు పూర్తి కావాలన్నారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనం వచ్చే పది …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »