కామారెడ్డి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమారెడ్డి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రుల మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా పశు కల్యాణ సమితిని బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ సమితి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించి పశువైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా …
Read More »