Tag Archives: police

డ్రగ్స్‌, కల్తీ కల్లుపై అప్రమత్తంగా ఉండాలి..

బాన్సువాడ, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలలో డ్రగ్స్‌, గంజాయి కల్తీకల్లు పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్కోటిక్‌ డిఎస్పి సుబ్బరామిరెడ్డి, ఎక్సైజ్‌ పోలీస్‌ సిఐలు యాదగిరి రెడ్డి, మండల అశోక్‌ అన్నారు. శనివారం బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌, ఇబ్రహీంపేట్‌, తాడ్కోల్‌ గ్రామాలలో డ్రగ్స్‌, గంజాయి, మత్తు పదార్థాలు, కల్తీ కల్లుపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కల్తీ …

Read More »

కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంరావ్‌ రాంజీ అంబేద్కర్‌, డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా ఎస్పి యం. రాజేష్‌ చంద్ర ఆదేశాల ప్రకారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ ఫోటోకు పూలమాల వేసి జిల్లా అదనపు ఎస్పి కె. నరసింహ రెడ్డి, కామారెడ్డి ఏఎస్పి బి. చైతన్య రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పి కె నరసింహ …

Read More »

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్‌ స్టేషన్లను జిల్లా ఎస్పి రాజేష్‌ చంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా జిల్లా ఎస్పీకి ఎల్లారెడ్డి డీఎస్పీ, సిఐ, యస్‌ఐలు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరంపోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్ల పరిసరాలను కేటాయించిన స్థలాన్ని సరిహద్దుగా ఉన్న …

Read More »

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తోర్లికొండ గ్రామానికి చెందిన వేముల భూలక్ష్మి అనే మహిళా ఈనెల 7న ఇంటికి తాళం వేసి ఆర్మూర్‌లోని కూతురు దగ్గరకి వెళ్ళగా గుర్తు తెలియని దొంగలు ఆమె ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్ళి, బీరువాలో వున్న బంగారు, వెండి ఆభరణాలు దొంగతనం చేసి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ విషయమై 8వ తేదీ ఫిర్యాదు చేయగా డిచ్‌పల్లి …

Read More »

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు

బాన్సువాడ, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఎస్సై అశోక్‌ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించినట్లయితే ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరి ధరించాలని, కారులో …

Read More »

అంబులెన్స్‌ డ్రైవర్‌కి మూడురోజుల జైలుశిక్ష

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీన ట్రాఫిక్‌ ఇన్స్‌పెక్టర్‌ పి ప్రసాద్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌ సంజీవ్‌, సిబ్బంది నిఖిల్‌ సాయి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అంబులెన్స్‌ డ్రైవర్‌ మొహమ్మద్‌ ఇసాక్‌ తాగినమత్తులో డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడ్డాడు. వెంటనే బ్రీత్‌ అనలైజర్‌తో చెక్‌ చేయగా అతను తాగినట్లు నిర్దారణ కాగా వెంటనే ఇన్స్పెక్టర్‌ ప్రసాద్‌ మరియు సిబ్బంది అతనిని …

Read More »

ఏసీబీకి పట్టుబడ్డ వర్ని ఎస్‌ఐ

బాన్సువాడ, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలంలోని కోటయ్య క్యాంపునకు చెందిన రైతు నాగరాజుకు వర్ని మండల కేంద్రంలో ఓ వ్యక్తితో ఈనెల 4న గొడవ జరగడంతో వర్ని ఎస్‌ఐ కృష్ణకుమార్‌ నాగరాజు మీద కేసు నమోదు చేశారు. నాగరాజుకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి ఎస్సై 50 వేల రూపాయలు డిమాండ్‌ చేయగా 20 వేలకు ఒప్పందం కుదరడంతో శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయ …

Read More »

సైబర్‌ మోసాలపై అవగాహన

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైబర్‌ జాగృత దివస్‌ సందర్బంగా బుధవారం సైబర్‌ క్రైమ్‌ డిఎస్పి, స్టాఫ్‌ సైబర్‌ క్రైమ్‌ అవగాహన కార్యక్రమం రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ కార్యాలయం కామారెడ్డిలో నిర్వహించారు. ఈ సందర్బంగా నకిలీ పోలీసు కాల్స్‌, మ్యూల్‌ ఖాతాలు, కంబోడియా దేశంలో మానవ అక్రమ రవాణా, ఏపికె ఫైళ్లు, బ్యాంకుల నుంచి నకిలీ కాల్స్‌, డిజిటల్‌ అరెస్టుల కుంభకోణాలు, ఇన్వెస్ట్మెంట్స్‌ (స్టాక్‌) మోసాలు, …

Read More »

పోలీసు నిజాయితీ

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఆదివారం డ్యూటీలో ఉన్న చందులాల్‌ (హెడ్‌ కానిస్టేబుల్‌) కి హ్యాండ్‌ బ్యాగ్‌ దొరకగా, అందులోని ఫోన్‌ నంబర్‌ ఆధారంగా బ్యాగ్‌ ప్గొట్టుకున్న వారికి ఫోన్‌ చేసి, బ్యాగులో ఉన్న 12 తులాల వెండి పట్ట గొలుసులు, అదేవిధంగా రూ. 1200 బాధితురాలికి అప్పగించారు. విషయం తెలిసిన పలువురు పోలీసన్నను అభినందించారు.

Read More »

రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న పోలీసు ఉద్యోగి

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీ చెందిన డాక్టర్‌ పుట్ల అనిల్‌ కుమార్‌ పోలీస్‌ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహించడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవడం జరిగిందని తన జన్మదినాన్ని పురస్కరించుకొని 25వసారి రక్తదానం చేయడం జరిగిందని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »