బాన్సువాడ, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని సాయి కృపా నగర్ కాలనీలో గల రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఆల్ ఇండియా బంజారా శక్తి పీట్ ప్రధాన కార్యదర్శి బాధ్య నాయక్ రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదంబ, సేవాలాల్ రామారావు మహారాజ్ ల భోగ్ బండార్, ప్రత్యేక పూజలు …
Read More »