Tag Archives: republic day

గణతంత్ర దినోత్సవం కోసం కొన్ని నినాదాలు..

జై బోలో గణతంత్ర భారత్‌ కి- జై.. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి రాజ్యాంగ లక్ష్యాలను- సాధిద్దాం సాధిద్దాం.. రాజ్యాంగాన్ని ….- రక్షించుకుందాం.. రాజ్యాంగకర్త ఆశయాలను- కొనసాగిద్దాం.. గణతంత్రం – వర్ధిల్లాలి.. ప్రజాస్వామ్యం – వర్ధిల్లాలి.. సార్వభౌమత్వం – వర్ధిల్లాలి. లౌకికత్వం – వర్ధిల్లాలి…

Read More »

ప్రగతి సాధించడానికి సమష్టిగా కృషిచేయాలి

కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో, కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కొవిడ్‌ నిబంధనలు …

Read More »

జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలి

కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అభివృద్ధికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పునరంకితం కావాలనీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. కామారెడ్డి ఐడిఓసిలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ జిల్లా అధికారుల సంక్షేమ సంఘం 2022 సంవత్సరం డైరీ, క్యాలెండర్‌లను బుధవారం ఆవిష్కరించారు. జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా అధికారుల సంక్షేమ సంఘం …

Read More »

టీయూలో దేశభక్తి పాటల పోటీ

డిచ్‌పల్లి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మహిళా విభాగం ఆధ్వర్యంలో డైరెక్టర్‌ డా. కె. అపర్ణ 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వర్చువల్‌ వేదికగా ఆన్‌లైన్‌లో ‘‘దేశభక్తి పాటల పోటీ’’ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ విభాగాల బాలికలు దీప్తి, శ్యామల, అరుణ, వైష్ణవి, లావణ్య, కిరణ్మయి, మహతి, ప్రణతి, నవ్య, శృతి, రమ్య, సంధ్య, …

Read More »

కలెక్టరేటులో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాదు కలెక్టరేటులో జరుపుకున్నారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, శాసన మండలి సభ్యులు వి.గంగాధర్‌ గౌడ్‌, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు …

Read More »

రిపబ్లిక్‌ డే ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సోమవారం గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. జాతీయ జెండా ఏర్పాటు చేయవలసిన స్థలాన్ని చూశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »