Breaking News

    Tag Archives: rice mills

    332 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు

    కామారెడ్డి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే ఆన్‌లోడ్‌ చేసుకొని ఆన్‌లైన్‌ ప్రొక్యూర్మెంట్‌ మేనేజిమెంట్‌ సిస్టం (ఓ.పి .ఏం.ఎస్‌.) లో నమోదు చేసి అకనాలెడ్జ్‌ జారీచేయవలసినదిగా అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ రైస్‌ మిల్లుల యజమానులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌ లో వానాకాలం ధాన్యం కొనుగోలుపై రైస్‌ మిల్లుల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »