బాన్సువాడ, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎస్ఆర్ఎన్కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఎన్సిసి దినోత్సవ సందర్భంగా ఎన్సిసి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఆర్మీ, నేవి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఎన్సిసి ఎంతో దోహద పడుతుందన్నారు. కళాశాలలో నూతన ఎన్సిసి లాంచ్ చేశారు. కార్యక్రమంలో …
Read More »ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి
బాన్సువాడ, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీవో భుజంగరావు అన్నారు. సోమవారం బాన్సువాడ శ్రీ రామ్ నారాయణ్ కేడియ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్డిఓ భుజంగరావు మాట్లాడుతూ 18 …
Read More »