Tag Archives: telangana

నేటి పంచాంగం

సోమవారం, మార్చి.24, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 12.34 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 12.24 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 1.01 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.41 వరకుతదుపరి విష్ఠి రాత్రి 12.34 వరకు వర్జ్యం : ఉదయం 8.07 – 9.45 మరల తెల్లవారుజామున 4.23 …

Read More »

బాన్సువాడకు ఎమ్మెల్సీ కవిత

బాన్సువాడ, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని బాన్సువాడ పట్టణంలోని జమా మసీదు ఆవరణలో సోమవారం బిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారని మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ జుబేర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లోని ముస్లింలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, మార్చి.23, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 12.49 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 12.00 వరకుయోగం : వరీయాన్‌ మధ్యాహ్నం 2.09 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.41 వరకుతదుపరి గరజి రాత్రి 12.49 వరకు వర్జ్యం : ఉదయం 9.06 – 10.44దుర్ముహూర్తము : సాయంత్రం 4.30 …

Read More »

తెలంగాణ యూనివర్సిటీకి అంబులెన్స్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ కి ఎస్‌బిఐ తెలంగాణ యూనివర్సిటీ బ్రాంచ్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్‌) పథకంలో భాగంగా రూ. 8,11,276 విలువైన అంబులెన్స్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల సౌకర్యార్థం అందించడం జరిగిందని డివిజనల్‌ జనరల్‌ మేనేజర్‌ బీజయ కుమార్‌ సాహు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అనారోగ్య …

Read More »

తెలంగాణ ప్రజలు అభివృద్ధి కాలేదు

డిచ్‌పల్లి, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఏ పున్నయ్య అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2025-26 విశ్లేషణ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించినారు. ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు, గౌరవ అతిథులుగా రిజిస్ట్రార్‌ ఆచార్యయం యాదగిరి, ప్రత్యేక ఆహ్వానితులుగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల, బిజయ్‌ కుమార్‌ సాహూ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మార్చి.19, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 8.58 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : విశాఖ సాయంత్రం 5.43 వరకుయోగం : హర్షణం మధ్యాహ్నం 2.58 వరకుకరణం : కౌలువ ఉదయం 8.00 వరకుతదుపరి తైతుల రాత్రి 8.58 వరకు వర్జ్యం : రాత్రి 10.05 – 11.50దుర్ముహూర్తము : ఉదయం 11.44 …

Read More »

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్‌ …

Read More »

ఇంటర్‌ పరీక్షల్లో 831 ఆబ్సెంట్‌….

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు సోమవారం మొదటి సంవత్సరం ఎకనామిక్స్‌, ఫిజిక్స్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్‌ తెలియజేశారు. మొత్తం 831 మంది విద్యార్థులు ఆబ్సెంట్‌ అయ్యారని తెలిపారు. కాగా సోమవారం డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చీటీలు రాస్తూ కాపీయింగ్‌ చేస్తున్న ఒక విద్యార్ధి పై మాల్‌ ప్రాక్టీసు కేసు నమోదు చేశామని …

Read More »

ప్రజావాణికి 64 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అంకిత్‌ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ తో పాటు, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, …

Read More »

దరఖాస్తులు పరిశీలించి చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, సదరం సర్టిఫికెట్స్‌, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ప్రజావాణిలో (145) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »