సోమవారం, మార్చి 17, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : తదియ సాయంత్రం 4.57 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.40 వరకుయోగం : ధృవం మధ్యాహ్నం 1.57 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.57 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 6.00 వరకు వర్జ్యం : సాయంత్రం 6.52 – 8.39దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »నేటి పంచాంగం
ఆదివారం. మార్చి.16, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 2.51 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త ఉదయం 10.05 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 1.24 వరకుకరణం : గరజి మద్యాహ్నం 2.51 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 3.54 వరకు వర్జ్యం : సాయంత్రం 6.57 – 8.43దుర్ముహూర్తము : సాయంత్రం 4.30 …
Read More »తొమ్మిది మంది విద్యార్డులపై చూచిరాత కేసు
నిజామాబాద్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం రెండవ సంవత్సరం జువలజీ, హిస్టరీ, మ్యాథ్స్-2బి పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. మొత్తం 364 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. కాగా శనివారం పలు కళాశాలల్లో చీటీలు రాస్తూ కాపీయింగ్ చేస్తున్న తొమ్మిది మంది విద్యార్థులపై చూచిరాత కేసు నమోదు చేశామని జిల్లా …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, మార్చి.14, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ ఉదయం 11.25 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర పూర్తియోగం : శూలం మధ్యాహ్నం 12.53 వరకుకరణం : బవ ఉదయం 11.25 వరకుతదుపరి బాలువ రాత్రి 12.13 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.34 -3.18దుర్ముహూర్తము : ఉదయం 8.36 -9.23మరల మధ్యాహ్నం 12.33 …
Read More »ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన
నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభించడం జరుగుతోందని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యెగితారాణా అన్నారు. గురువారం ఆమె విద్యా శాఖ కమిషనర్ నర్సింహారెడ్డితో కలిసి హైద్రాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ప్రోగ్రాం, క్వాలిటీ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా యెగితా రాణా మాట్లాడుతూ, ఎస్సిఇఆర్టి …
Read More »ఇంటర్ పరీక్షలు… 651 ఆబ్సెంట్…
నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం మొదటి సంవత్సరం మ్యాథ్స్ 1 బీ, హిస్టరీ, జూవలజి పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. మొత్తం 651 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 18,197మంది విద్యార్థులకు గాను 17,546 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 96.4 శాతం …
Read More »నేటి పంచాంగం
గురువారం, మార్చి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి ఉదయం 10.15 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ తెల్లవారుజామున 5.47 వరకుయోగం : ధృతి మధ్యాహ్నం 1.04 వరకుకరణం : వణిజ ఉదయం 10.15 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.50 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.44 – 2.26దుర్ముహూర్తము : ఉదయం 10.10 …
Read More »స్కూల్లో సమస్యలుంటే చెప్పండి…
కామారెడ్డి, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి చూపు సమస్యలను పరిశీలించి అవసరమైన వారికి కళ్ల జోళ్లు అందించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం భిక్నూర్ మండలం జంగంపల్లి మహాత్మా జ్యోతి రావు ఫూలే బాలికల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలలో దృష్టి లోపం కలిగిన విద్యార్థినులకు కళ్ల జోళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగిందని. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రీయ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, మార్చి 12, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి ఉదయం 9.38 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ తెల్లవారుజామున 4.13 వరకుయోగం : సుకర్మ మధ్యాహ్నం 1.38 వరకుకరణం : తైతుల ఉదయం 9.38 వరకుతదుపరి గరజి రాత్రి 9.56 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.40 – 5.20దుర్ముహూర్తము : ఉదయం …
Read More »వరి పంటను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దర్పల్లి, సిరికొండ మండలాల్లోని ఆయా ప్రాంతాలలో ప్రస్తుత యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి క్షేత్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. బోరుబావుల కింద సాగవుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. దర్పల్లి మండలం చెరువుతండా శివారులో ఒడ్డేటి …
Read More »