Tag Archives: telangana

శ్రీ సరస్వతీ విద్యా మందిర్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిరు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ, డీజే పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభంభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ వినోద్‌ …

Read More »

ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో కలెక్టర్‌ రాత్రి బస

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం పోచంపాడ్‌ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాలలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం రాత్రి బస చేశారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్‌, విద్యార్థుల స్టడీ అవర్స్‌ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, …

Read More »

ఉద్యమ సారథులు సాహితీవేత్తలే

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యమాలను నిర్మించి, ప్రజలను మమేకం చేసి విజయ తీరాలను చేర్చేది కవిత్వం అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వి శంకర్‌ అన్నారు. ఆయన హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో, తెలంగాణ అభివృద్ధిలో కవులు రచయితల …

Read More »

తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం …

Read More »

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం

నిజామాబాద్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఐ.డీ.ఓ.సీలో నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై ఉదయం …

Read More »

నిరాడంబరంగా అవతరణ వేడుకలు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రధాన సమావేశమందిరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా …

Read More »

ప్రజా పాలనకు తెలంగాణ ఉద్యమ కారుల దరఖాస్తులు

డిచ్‌పల్లి, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచిపల్లి మండలంలోని ఘనపూర్‌ గ్రామ పంచాయతీ వారు ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. కార్యమానికి ముఖ్య అధికారులుగా డిఆర్‌డిఏ పిడి చంద్రనాయక్‌, ఎంపిడివో గోపీబాబు, పంచాయతీ కార్యదర్శి సునీల్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘనపూర్‌ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారులు దరఖాస్తు ఫారాలు అందజేశారు. వీరు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉద్యమాలు …

Read More »

తెలంగాణ విధ్వంసకారుడు కేసీఆర్‌

కేసీఆర్‌ ఉద్యమకారుడు కాదని.. తెలంగాణ విధ్వంసకారుడని విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళీ ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, టీఎస్‌పీఎస్‌సీని, గ్రామ పరిపాలనను, ఇలా అన్ని రకాల వ్యవస్థలను విధ్వంసం చేసిన మహానుభావుడు కేసీఆర్‌గా తెలిపారు. జిల్లాలల్లో కలెక్టర్లను రియల్టర్లుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లాలలో అత్యధికంగా అవినీతికి పాల్పడే కలెక్టర్లను తీసుకొచ్చి హైదరాబాద్‌, రంగారెడ్డి వంటి జిల్లాలలో పోస్టింగులు ఇచ్చి దోపిడీకి …

Read More »

మహాలక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాలక్ష్మి పథకమును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేయూత ద్వారా రాజీవ్‌ ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ.10 లక్షలకు …

Read More »

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో డిసెంబర్‌ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్రాజ్‌ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలవుతుంది. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఉదయం 10 గంటల సమయంలో తొలి ఫలితం రావొచ్చు. ఇందుకోసం 49 కేంద్రాలు అందుబాటులో ఉంచాం. ఇవాళ కౌంటింగ్‌పై అధికారులతో సమీక్షలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »