Tag Archives: telangana

తెలంగాణలోీ ఫ్రీ క్యాన్సర్‌ టెస్ట్‌..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడిరచారు. ఈ పరీక్షల్లో ఎవరిలోనైనా క్యాన్సర్‌ లక్షణాలు బయటపడితే.. జిల్లాస్థాయి క్యాన్సర్‌ చికిత్స కేంద్రానికి తరలిస్తారు.

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఏప్రిల్‌.21, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి మధ్యాహ్నం 1.49 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 8.05 వరకుయోగం : సాధ్యం సాయంత్రం 6.47 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 1.49 వరకుతదుపరి తైతుల రాత్రి 1.26 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.06 – 1.42దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.22 …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఏప్రిల్‌.20, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 2.06 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 7.36 వరకుయోగం : సిద్ధం రాత్రి 8.11 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.06 వరకుతదుపరి బాలువ రాత్రి 1.58 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.46 – 5.24దుర్ముహూర్తము : సాయంత్రం 4.32 …

Read More »

గల్ఫ్‌ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5వ తేదీన నందిపేట పోలీస్‌ స్టేషన్‌లో నందిపేట్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవి కిరణ్‌ ఇచ్చిన దరఖాస్తు మేరకు, నిజామాబాద్‌ సిపి, పి. సాయి చైతన్య ఆదేశాల అనుసారం, నందిపేట్‌ పోలీసు స్టేషన్‌లో చీటింగ్‌, ఇమిగ్రేషన్‌ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దోందిగల భూమేష్‌, పబ్బ భూమేష్‌ రెడ్డి, అతని భార్య …

Read More »

భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్‌ వ్యవస్థ

కామారెడ్డి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా శనివారం మీసాన్‌పల్లి ఎల్లారెడ్డి, నాగిరెడ్డి రైతువేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేసిన రాష్ట్ర మైనార్టీస్‌ కమిషన్‌ చైర్మన్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గౌతంనగర్‌ లో సన్న బియ్యం లబ్ధిదారుడైన దళిత వర్గానికి చెందిన లింబాద్రి, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర మైనార్టీస్‌ కమిషన్‌ చైర్మన్‌ తారిఖ్‌ అన్సారీ శనివారం సన్న బియ్యంతో వండిన అన్నంతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుడిని, కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఏప్రిల్‌.19, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 1.55 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మూల ఉదయం 6.37 వరకుయోగం : శివం రాత్రి 9.12 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.55 వరకుతదుపరి భద్ర రాత్రి 2.01 వరకు వర్జ్యం : ఉ.శే.వ 6.37 వరకుమరల సాయంత్రం 4.37 – 6.17దుర్ముహూర్తము …

Read More »

ఆధార్‌ తరహాలో భూదార్‌ సంఖ్య కేటాయింపు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం డిచ్పల్లి మండలంలోని నడిపల్లిలో, మోపాల్‌ మండల కేంద్రంలో గల రైతు వేదికలలో వేర్వేరుగా …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఏప్రిల్‌.18, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : పంచమి మధ్యాహ్నం 1.11 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజామున 5.38 వరకుయోగం : పరిఘము రాత్రి 9.48 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.11 వరకుతదుపరి గరజి రాత్రి 1.33 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.13 – 2.51మరల తెల్లవారుజామున 4.50 నుండిదుర్ముహూర్తము …

Read More »

భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ను పర్యవేక్షించిన పోలీస్‌ కమిషనర్‌

భీంగల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ పి.సాయి చైతన్య భీంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ను గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ స్టేషన్‌ మొత్తం కలియ తిరిగి పోలీస్‌ స్టేషన్‌ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్‌ సెంటర్‌ పనితీరును, కంప్యూటర్‌ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5ఎస్‌ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం చూసారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »