Tag Archives: telangana

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌ ఆదేశాల మేరకు మంగళవారం నందిపేట్‌ మండలం షాపూర్‌ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం బొంతల చిన్నయ్యకి రూ. 87 వేలు, నీరది బోజమ్మకి రూ. 60 వేలు, నందిపేట్‌ మండల కేంద్రానికి చెందిన దేవగౌడ్‌ కి రూ. 24 వేలు సీఎం సహాయనిధి …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఏప్రిల్‌.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి ¸: విదియ ఉదయం 8.30 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 12.49 వరకుయోగం : సిద్ధి రాత్రి 9.34 వరకుకరణం : గరజి ఉదయం 8.30 వరకుతదుపరి వణిజ రాత్రి 9.26 వరకు వర్జ్యం : ఉ.శే.వ 6.15 వరకుమరల తెల్లవారుజాము 5.12 నుండిదుర్ముహూర్తము : …

Read More »

రాజ్యాంగం స్పూర్తితో అభివృద్ధి దిశగా పయనం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రూపొందించిన భారత రాజ్యాంగం స్పూర్తితో భారతదేశం అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు. అంబేడ్కర్‌ 134వ జయంతిని పురస్కరించుకుని ఫులాంగ్‌ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహానికి ఆర్మూర్‌ ఎమ్మెల్యే …

Read More »

కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంరావ్‌ రాంజీ అంబేద్కర్‌, డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా ఎస్పి యం. రాజేష్‌ చంద్ర ఆదేశాల ప్రకారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ ఫోటోకు పూలమాల వేసి జిల్లా అదనపు ఎస్పి కె. నరసింహ రెడ్డి, కామారెడ్డి ఏఎస్పి బి. చైతన్య రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పి కె నరసింహ …

Read More »

అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన మహనీయుడు

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిలా కేంద్రంలోని అశోక్‌నగర్‌ వాసవి ఉన్నత పాఠశాల వద్ద ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ …

Read More »

మచ్చర్లలో ఘనంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలం మచ్చర్ల గ్రామంలో విశ్వ్వరత్న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆర్మూర్‌ మండల ఉమ్మడి ఎంపీపీ పస్క నర్సయ్య హాజరై అంబేద్కర్‌కు పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అందరివాడు అయన ఆలోచన, ఆచరణ ఆదర్శనీయం, అనుసరణీయం ప్రపంచం అయన సుట్టు తిరుగుతుందని, …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఏప్రిల్‌.14, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి ఉదయం 6.25 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 10.18 వరకుయోగం : వజ్రం రాత్రి 9.02 వరకుకరణం : కౌలువ ఉదయం 6.25 వరకుతదుపరి తైతుల రాత్రి 7.27 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.29 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.24 – …

Read More »

పోలీసు శాఖ ఆద్వర్యంలో విద్యార్థినిలకు సమ్మర్‌ క్యాంప్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మహిళా విద్యార్థుల కోసం ఉచిత సమ్మర్‌ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్టు పోలీసు కమిషనర్‌ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి మే 2వ తేదీవరకు, ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆర్మూర్‌ రోడ్డులోగల ఆర్‌.బి.వి.ఆర్‌.ఆర్‌. …

Read More »

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్‌ స్టేషన్లను జిల్లా ఎస్పి రాజేష్‌ చంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా జిల్లా ఎస్పీకి ఎల్లారెడ్డి డీఎస్పీ, సిఐ, యస్‌ఐలు పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరంపోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్ల పరిసరాలను కేటాయించిన స్థలాన్ని సరిహద్దుగా ఉన్న …

Read More »

కోనాపూర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

బాన్సువాడ, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌ గ్రామంలో శనివారం హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని పాటి హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి ఆధ్వర్యంలో భజన కీర్తనలు ఆలపించారు. అనంతరం ఆలయ ఆవరణలో మాజీ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్ముఖ్‌ భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »