డిచ్పల్లి, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283 వ జయంతి ఉత్సవం మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. మొదట సంత్ సేవాలాల్ చిత్రపటానికి పుష్పమాలతో అలంకరించి భోగ్ భండార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి సంత్ సేవాలాల్ ఘన …
Read More »డ్రగ్స్ నిషేధానికి విద్యార్థులు సమాయత్తం కావాలి
డిచ్పల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ డ్రగ్స్ నిషేదానికి విద్యార్థులందరు సమాయత్తం కావాలని కోరారు. డిచ్ పల్లిలోని ఎస్. ఎల్. జి. గార్డెన్ లో డిచ్పల్లి, దర్పల్లి సర్కిల్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల నుంచి అధిక సంఖ్యలో …
Read More »టీయూను పరిశోధనా ప్రాంగణంగా తీర్చిదిద్దుతా…
డిచ్పల్లి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల సమావేశ మందిరంలో శుక్రవారం రెగ్యూలర్, కాంట్రాక్ట్ అధ్యాపకులందరితో వీసీ ఆచార్య రవీందర్ గుప్తా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ నెల 1 వ తేదీ నుంచి ప్రత్యక్ష (భౌతికంగా) క్లాసులు ప్రారంభమైనందు వల్ల అధ్యాపకులందరితో పాఠ్యప్రణాళికలు, టైం టేబుల్, వర్క్ లోడ్ వంటి …
Read More »మూడు అంతర్జాతీయ నానో టెక్నాలజీ జర్నల్స్లో వీసీ ప్రచురణలు
డిచ్పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ ర్యాంక్ పొంది సుప్రసిద్ధ శాస్త్ర వేత్తల్లో ఒకరుగా గుర్తింపు పొందిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మరో మూడు అంతర్జాతీయ పత్రికల్లో మెమరీ డివైసెస్, స్పిన్ డ్రాన్ డివైసెస్, డ్రగ్ డెలవరి అండ్ నానో టెక్నాలజీ మీద విస్తృతమైన ప్రయోగాలు చేసిన పరిశోధనా పత్రాలు ప్రచురణ పొందాయని ఒక ప్రకటనలో …
Read More »కళాశాలలను సందర్శించిన వీసీ
డిచ్పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని అన్ని కళాశాలలో గల విభాగాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గురువారం సందర్శించారు. ఈ నెల మొదటి తేదీ నుంచి ప్రత్యక్ష (భౌతికంగా) క్లాసులు ప్రారంభమైన సందర్బంలో అన్ని కళాశాలలను ఆయన పర్యవేక్షించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాల, కంప్యూటర్ సైన్స్ కళాశాల, న్యాయ …
Read More »హాస్టల్స్ను సందర్శించిన వీసీ
డిచ్పల్లి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల హాస్టల్స్ను మంగళవారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ సందర్శించారు. పాత బాలుర హాస్టల్లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పర్యవేక్షించారు. హాస్టల్స్ గదులకు రంగులు వేయడం, తలుపులు, కిటికీలకు వడ్రంగి పని, గోడలకు, నేలకు రంధ్రాలు పడిన చోట సిమెంట్ పనులు, కుల్లాయిలను బాగుచేయడం, పాడైపోయిన కొత్త బల్బులను …
Read More »టీయూలో న్యూ ఇయర్ వేడుకలు
డిచ్పల్లి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో గల ఎగ్జిక్యూటివ్ హాల్లో కొత్త సంవత్సర (2022) వేడుకలు నిర్వహించారు. పరిపాలనా భవనం సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహింపబడిన ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఉద్యోగులందరికి, వారి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని శుభాలు కలగాలని కోరుకున్నారు. సిబ్బంది …
Read More »వసతి గృహాలు సందర్శించిన వీసీ
డిచ్పల్లి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర పాత, కొత్త వసతి గృహాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం ఉదయం సందర్శించారు. సంక్రాంతి సెలవులకు ఈ నెల 8 నుంచి 16 వరకు హాస్టల్స్ మూసి వేస్తున్న సందర్భంలో వీసీ వెళ్లారు. హాస్టల్స్లో గదులను, ఇతర సదుపాయాలను పరిశీలించారు. హాస్టల్స్లో కొన్ని అవసరం ఉన్న వాటికి మరమత్తులు చేయించి, పేయింట్ వేయించాలని …
Read More »బి.ఇ.డి కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
డిచ్పల్లి, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యునివర్సిటీ పరిధిలోని బి.ఇ.డి. కళాశాలల అక్రమ అఫియషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ చాంబర్ వద్ద డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులు నినాదాలు చేస్తు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ యునివర్సిటి పరిధిలోని బి.ఇ.డి. కళాశాలలలో కనీస వసతులు లేవని, అధ్యాపకులు కూడా లేరని అదే విధంగా …
Read More »సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలను సందర్శించిన వైస్ఛాన్స్లర్
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన ఎస్సి సోషల్ వెల్ఫేర్ (బాలికల) డిగ్రీ కళాశాల దాస్ నగర్ నిజామాబాద్, తెలంగాణ విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ బుధవారం సందర్శించారు. అక్కడి పరిసరాల గురించి ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అక్కడి ఉద్యోగులను ఆదేశించారు.
Read More »