నిజామాబాద్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు ఆవిష్కరించబోతున్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం అవుతున్నాయని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే సర్కారీ బడులకు మహర్దశ కల్పిస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చక్కటి బాటలు వేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన …
Read More »ప్రగతి శూన్యంగా ఉందని కలెక్టర్ ఆగ్రహం…
నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్ కాంపోనెంట్ కింద చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులకు సంబంధించి సత్వరమే మస్టర్లు రూపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీ (శనివారం) మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీఓలు, …
Read More »చిన్నారుల వివరాలు యాప్లో నమోదు చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నెల రెండు రోజులపాటు అంగన్వాడి కార్యకర్తలు పిల్లల బరువు, ఎత్తు వివరాలను చూసి యాప్లో నమోదు చేయాలని …
Read More »ఉపకార వేతనాలు వంద శాతం అందేలా చూడాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకార వేతనాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వంద శాతం అదేవిధంగా ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 773 మంది ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరందరి …
Read More »మొదటి విడతలో 9123 పాఠశాలలు గుర్తించాము
కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 9123 పాఠశాలలను మన ఊరు మన బడి మొదటి విడతలో గుర్తించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మన ఊరు -మన బడి కార్యక్రమం అమలులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా …
Read More »ఉద్యమ స్పూర్తితో మన ఊరు – మన బడి కార్యక్రమం
నిజామాబాద్, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు పిలుపునిచ్చారు. శనివారం వారు రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు – మన …
Read More »మార్చి నెలాఖరు నాటికి అన్ని నిర్మాణ పనులను పూర్తి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖలు, ఆయా పథకాల ద్వారా మంజూరీలు తెలుపబడిన ప్రజోపయోగ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన కలేక్టరేట్ నుండి ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్దీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్మాణ …
Read More »ఫిబ్రవరి 5 లోపు లబ్దిదారుల ఎంపిక పూర్తికావాలి
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులను ఎంపిక చేసి దళితబంధు అమలు అయ్యేలా చూడాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం దళిత బంధు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి …
Read More »నిర్లక్ష్యానికి తావిచ్చి… సస్పెన్షన్ పరిస్థితి తెచ్చుకోవద్దు
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్ వేటు తప్పదని, అధికారులు, సిబ్బంది ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. హరితహారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నర్సరీల ఏర్పాటు తదితర అంశాలపై బుధవారం సాయంత్రం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీవోలు, …
Read More »జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పోటీలు
కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కళాశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, షార్ట్ ఫిలిం పోటీలు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇంటర్మీడియట్, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా పోటీలు నిర్వహించే విధంగా …
Read More »