Breaking News

Tag Archives: video conference

వ్యాక్సిన్‌ తీసుకోకుంటే థర్డ్‌ వేవ్‌ ప్రమాదం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ చివరి నాటికి తప్పనిసరి రెండు డోస్‌లు వ్యాక్సిన్‌ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు ప్రజలను కోరారు. గురువారం కరోనా వ్యాక్సినేషన్‌ పై కలెక్టర్‌ జడ్పీ చైర్మన్‌తో కలిసి మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ …

Read More »

అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములు అక్రమణకు గురికాకుండా రెవిన్యూ, అటవీ, పోలీస్‌ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో అటవీ, రెవెన్యూ, పోలీస్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో అర్హత గల లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. …

Read More »

వందశాతం రెండు విడతల వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ చివరికల్లా రాష్ట్రంలో రెండు విడుదల వ్యాక్సినేషన్‌ నూరు శాతం పూర్తి చేయడంతోపాటు ఓమైక్రాన్‌ గురించి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖామాత్యులు టి హరీష్‌ రావు కలెక్టర్లు ప్రజా ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్‌, ప్రపంచవ్యాప్తంగా …

Read More »

ఓటరు నమోదు దరఖాస్తులు వెంటనే క్లియర్‌ చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఎస్‌ఆర్‌ కార్యక్రమాల ద్వారా అందిన అన్ని ఓటరు నమోదు దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలని ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్‌ గోయల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుండి ఓటర్‌ నమోదుకు సంబంధించి స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినందున …

Read More »

యాసంగిలో వరి సాగు వద్దు

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే యాసంగి సీజన్‌లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు, యాసంగి పంట ప్రణాళిక వంటి అంశాలపై శనివారం అన్ని జిల్లా కలెక్టర్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం …

Read More »

నర్సరీలో పనులు పక్కాగా నిర్వహించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారానికి నర్సరీలు ఎంతో ముఖ్యమైనవని, ఈ పనులు పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సినారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌ నుండి పలు అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. లేబర్‌ టర్నవుట్‌ సిస్టమేటిక్‌గా మెయింటెన్‌ చేయాలని, కింది వాళ్లను గైడ్‌ చేస్తూ వెళ్లాలని, నర్సరీలలో సాయిల్‌ కలెక్షన్‌ రేపు, …

Read More »

లేబర్‌ టర్నవుట్‌ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లేబర్‌ టర్న్‌ ఔట్‌ ఎట్టి పరిస్థితుల్లో తగ్గరాదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌ నుండి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నర్సరీలలో సాయిల్‌ కలెక్షన్‌ బ్యాగ్‌ ఫిల్లింగ్‌ సోమవారం వరకు పూర్తి కావాలన్నారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనం వచ్చే పది …

Read More »

రూ. 6.45 కోట్లతో ధాన్యం నిలువ గోదాముల నిర్మాణం

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌లో రూర్బన్‌ పథకం కింద 6.45 కోట్ల రూపాయలతో పది ధాన్యం నిల్వ గోదాములను నిర్మించినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నేషనల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. పది గోదాములలో 8150 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. 14 వేల 296 …

Read More »

కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బీర్కుర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం దాన్యం కొనుగోలుపై జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణ జరిగే విధంగా చూడాలని కోరారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని అధికారులను ఆదేశించారు. …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 10న జరిగే ఎం.ఎల్‌.సి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుండి ఎం.ఎల్‌.సి ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఈఓ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లాలలో 12 సీట్లకు జరిగే స్థానిక సంస్థల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »