నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూముల సమస్యను పరిష్కరించుటకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు చట్టానికి అనుగుణంగా చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లాల కలెక్టర్లను సంబంధిత అధికారులను కోరారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లు, డి.ఎఫ్.ఓలు, అదనపు కలెక్టర్లు, డి.పి.ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర …
Read More »వ్యాక్సిన్ తీసుకున్న వారి కోవిన్ ఆప్లో నమోదు చేయాలి
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిబ్బంది, అధికారులు లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని, సరైన సమాచారమే నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్సులో వ్యాక్సినేషన్పై ఎంపిడిఓలు, ఎంపిఓలు, మెడికల్ ఆఫీసర్లు, గ్రామ, మండల స్పెషల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారు తప్పక …
Read More »అటవీ భూముల సంరక్షణకు సహకరించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూముల సంరక్షణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం రాజకీయ పార్టీల నాయకులతో అటవీ భూములు సంరక్షణ, పోడు వ్యవసాయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు పోడు …
Read More »ఉదయం 8 కల్లా ఫీల్డ్లో వెళ్ళాలి
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాక్సినేషన్ సిబ్బంది అధికారులు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఫీల్డ్లో వెళ్లాలని లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్సులో వ్యాక్సినేషన్పై ఎంపిడిఓలు, ఎంపిఓలు, మెడికల్ ఆఫీసర్లు, గ్రామ, మండల స్పెషల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన …
Read More »ఈ నెల 30 వరకు మొదటి డోస్ పూర్తి కావాలి
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 12 లక్షల 46 వేల మందికి వాక్సిన్ వేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 8 లక్షలు మాత్రమే పూర్తి చేశారని ఈనెల 30 వరకు మొదటి డోస్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నర్సరీలు, హరితహారం, లేబర్ టర్న్ అవుట్, వ్యాక్సినేషన్పై …
Read More »పోలింగ్ కేంద్రాలు రెండు కిలోమీటర్ల లోపు ఉండేలా చూడాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు రెండు కిలోమీటర్ల లోపు ఉండేవిధంగా బూత్ లెవల్ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ఓటేద్దాం రండి అనే పుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు. …
Read More »27 నుండి కొత్త ఓటర్ల నమోదు
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ జిల్లాల కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు …
Read More »సర్వే చేసిన ఇళ్ళకు స్టిక్కర్లు అతికించాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. సబ్ సెంటర్ వారీగా గ్రామాలను గుర్తించి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని కోరారు. మున్సిపల్ పరిధిలో వార్డుల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి 100 శాతం వ్యాక్సినేషన్ చేయించుకునే …
Read More »గురువారం నుంచి 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి డోర్ టూ డోర్ సర్వే నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్తో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ పై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »ముందుచూపుతోనే ధరణి అభివృద్ధి
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం బిఆర్ కెఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్ అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షలు, ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్ను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. …
Read More »