నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 16 నెలల తర్వాత ప్రారంభమైన విద్యాసంస్థలలో సమస్యలు రాకుండా చూడాలని 100 శాతం కోవిడ్ నిబంధనలు పాటించాలని, అటవీ పునరుద్ధరణ పనులు మరింత వేగం పెంచాలని రైతు వేదికలు విద్యుత్ సబ్ స్టేషన్లలో పూర్తిస్థాయిలో హరితహారం జరగాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్సు హాల్ నుండి మండల …
Read More »అధికారులు పాఠశాలలు తనిఖీ చెయ్యాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నుండి స్కూల్స్ ప్రారంభం అయినందున పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోన నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు పాఠశాలల్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులు, డివిజన్ మండల స్థాయి …
Read More »ఆర్అండ్బి హరితహారం భేష్
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్అండ్బి శాఖ ఆధ్వర్యంలో నాటిన హరితహారం మొక్కలు నిర్వహణ బాగుందని అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబడినట్లు కనిపిస్తుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో హరితహారంపై ఆర్అండ్బి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ గతంలో 20-30 సంవత్సరాల క్రితం జులై మాసంలో …
Read More »సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్ జరగాలి
కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్ జరగాలని, ధరణి పెండిరగ్ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్ మిల్లింగ్ పై మండలాల వారీగా సమీక్షించారు. ధరణి రిజిస్ట్రేషన్స్ సంబంధించి …
Read More »నాలుగు నెలలపాటు అటవీ పునరుద్ధరణ పనులు
నిజామాబాద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ నుండి నాలుగు నెలలపాటు అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఫారెస్ట్ రీజనరేషన్పై ఫారెస్ట్ అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ పునరుద్ధరణకు ప్రస్తుతం మంచి వాతావరణం ఉన్నదని వచ్చే నాలుగు నెలలు …
Read More »అలసత్వం వద్దు… అన్ని సవ్యంగా జరగాలి…
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 1 నుండి కేజీ టు పిజి వరకు క్లాసులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్కూల్స్, కాలేజీలు వచ్చేనెల ఒకటవ తేదీ నుండి ప్రారంభం …
Read More »ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలి
కామరెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అవుతున్నందున ప్రతి పాఠశాల అద్దంలాగా తయారు కావాలని, పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 1వ తేదీ నుండి అన్ని విద్యా సంస్థలు ప్రారంభిస్తున్న సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచులు, విద్య, …
Read More »పాఠశాలల ప్రారంభానికి సిద్ధం చేయాలి…
బోధన్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ ఆర్డీవో కార్యాలయంలోని విడియో కాన్పరెన్సు సమావేశపు మందిరంలో మంగళవారం మండల, పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులతో విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పట్టణ, మండలాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పున:ప్రారంభం దృష్ట్య తెలంగాణ రాష్ట్ర సంబందిత మంత్రి వర్గం పలు సూచనలు చేశారు. వచ్చే నెల 1 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రాంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్ర …
Read More »విద్యాసంస్థలు పండుగ వాతావరణంలో ప్రారంభం కావాలి
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ కారణంగా 16 నెలల విరామ అనంతరం సెప్టెంబర్ ఒకటి నుండి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నందున విద్యార్థులు పండుగ వాతావరణంవలె భావించే విధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »వ్యాధులు ప్రబలకుండా పారిశుద్య పనులు చేపట్టాలి
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి సీజనల్ వ్యాధులను తగ్గించాలని సూచించారు. జిల్లాలో పివిసి ఇమ్యునైజేషన్ 68 శాతం పూర్తయిందని చెప్పారు. వంద శాతం పూర్తి చేయాలని …
Read More »