ఎడపల్లి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన ఓ మహిళ మనస్తాపంతో గ్రామ శివారులోని కెనాల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడిరది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జాన్కంపేట్ గ్రామానికి చెందిన వడ్డెర లక్ష్మీ (42) అనే మహిళ గ్రామశివారులోని కెనాల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం కెనాల్లో ఓ మహిళ శవం తేలి …
Read More »ఘనంగా జాతీయ విజ్ఞాన దినోత్సవం
ఎడపల్లి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలోని ఆయా గ్రామాల్లో ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. సర్ సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ప్రభుత్వం ప్రతీ ఏటా ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించిందని పలువు హెడ్మాస్టర్లు తెలిపారు. …
Read More »ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు కృషిచేయాలి
ఎడపల్లి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఛత్రపతి శివాజీ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని బోధననియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఎంపీపీ శ్రీనివాస్, జాన్కంపేట్ సర్పంచ్ సాయిలు అన్నారు. ఈ మేరకు శివాజీ జయంతి ఉత్సవాలు సందర్బంగా యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జాన్కంపేట్ …
Read More »ఘనంగా సంత్ గాడ్గే బాబా జయంతి
ఎడపల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిశుభ్రత దైవంగా నిర్వచించి.. స్వచ్ఛత కోసం పరితపించి.. చీపురుతో వీధులను.. తన భక్తి కీర్తనలతో ప్రజల మనసులను పరిశుభ్రం చేసిన సంఘ సంస్కర్త, వాగ్గేయ కారులు సంత్ గాడ్గే బాబా అని ఎడపల్లి మండల రజక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లెపూల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సంత్ గాడ్గే బాబా 147వ జయంతిని ఎడపల్లి మండల కేంద్రంలో …
Read More »కల్లుబట్టిని తొలగించాలి
ఎడపల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ గ్రామానికి వెళ్లే రహదారిలో గల కల్లుబట్టి వల్ల గ్రామానికి చెందిన మహిళలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానిని అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ ఎడపల్లి మండలంలోని ధర్మారం గ్రామస్తులు సోమవారం బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్కు, బోధన్ ఎక్సైజ్ సీఐ రూప్ సింగ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడారు. ఎమ్మెస్సి …
Read More »మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును అందించలేం…
ఎడపల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ స్కూల్లలో విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్డుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం తమకు డబ్బులు చెల్లించడం లేదని మార్కెట్లో 7 రూపాయలకు కొనుగోలు చేసి విద్యార్థులకు అందిస్తే ప్రభుత్వం తమకు కేవలం రూ.5 అందించడం వల్ల ఒక్కో గుడ్డుకు రూ. 2 వరకు నష్టపోతున్నామని ఇకనుండి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డును పెట్టలేమని దీనికి సహకరించాలని కోరుతూ సోమవారం తెలంగాణా …
Read More »ఎడపల్లిలో కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ నమోదు
ఎడపల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయుష్మాన్ భారత్ కార్డుతో దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యసేవలు పొందవచ్చని ఆరోగ్య మిత్ర విద్యావతి తెలిపారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న ఆయుష్మాన్ భారత్ కార్డు నమోదు కార్యక్రమంలో ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డు నమోదు వల్ల చేకూరే ప్రయోజనాలు తెలియజేస్తూ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారు ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, …
Read More »ఏఆర్పి క్యాంప్లో బీజేపీ కార్నర్ మీటింగ్
ఎడపల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత హామీలిస్తూ ప్రజలను వంచిస్తున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంప్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ కార్నర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి, మోహన్ రెడ్డి లు మాట్లాడారు. ఇప్పటికే ఏడేళ్ల …
Read More »బైక్ను డీకొన్న లారీ… యువకుడికి తీవ్ర గాయాలు
ఎడపల్లి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ సమీపంలో గల అశోక్ సాగర్ దర్గా వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని 108 ద్వారా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండలంలోని ఎంఎస్సి ఫారం గ్రామానికి చెందిన అన్నారం రాజు అనే యువకుడు …
Read More »ఘనంగా లక్ష్మీ నరసింహస్వావి రథోత్సవం….
ఎడపల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య యజ్ఞ యాగాదులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తులను రథంపై ఉంచి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం …
Read More »