Breaking News

Tag Archives: Yellareddy

ప్రకృతి వనం సందర్శించిన కలెక్టర్‌

ఎల్లారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌లో బృహత్‌ పల్లె ప్రకృతి వనంను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు దగ్గరదగ్గరగా నాటాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలెక్టర్‌ వెంట ఉన్నారు. నిజాంసాగర్‌…మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని …

Read More »

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలో, మండలంలో మృతిచెందిన కుటుంబాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ ఆదివారం ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ నెల మూడో తారీఖున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హౌస్‌ల శ్రీనివాస్‌, అతని తమ్ముడు జగన్‌, వారి కుటుంబాలను పరామర్శించి శ్రీనివాస్‌ జగన్‌ కూతుళ్లను ఓదార్చారు. ఇలాంటి …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డి మండల కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి 51 మంది లబ్ధిదారులకు రూ.51,05,916 విలువ గల చెక్కులతో పాటు లబ్ధిదారులు ప్రతిఒక్కరికి చీరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ …

Read More »

తెరాస పట్టణ కమిటీ ఎన్నిక

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ తెరాస కమిటీని సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎన్నుకున్నారు. స్థానిక మునిసిపల్‌ ఛైర్మన్‌ కుడుముల సత్యనారాయణ, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు జేలెందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ ఛైర్మన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణ అధ్యక్షుడుగా ఆదిమూలం సతీష్‌ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే …

Read More »

ఎల్లారెడ్డిలో మహాత్ముల జయంతి

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, భారత రెండవ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రీ జయంతుల సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అహింస మార్గంలో ఉద్యమించి స్వతంత్ర కాంక్షను సిద్దించడంలో కీలక …

Read More »

పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. ప్రతినిత్యం తమ ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరించే వాహనంలో తడిచెత్త, పొడిచెత్త ను వేర్వేరుగా వేయవలసిందిగా లిమున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జగ్జీవన్‌, ఆర్పీలు మున్సిపల్‌ …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం రత్నాపూర్‌ గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌ పార్టీ యువకులు 20 మంది కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బుధవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్‌ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు …

Read More »

సమైక్య రాష్ట్రంలో కులవృత్తుల పట్ల నిర్లక్ష్యం వహించారు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమైక్య రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల మరియు అణగారిన కులవృత్తుల పట్ల నిర్లక్ష్యం వహించారని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక వెనుకబడిన అన్ని వర్గాల కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ప్రవేశ పెట్టి- ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని రాష్ట్ర సభాపతి …

Read More »

వాస్తవాలు మాట్లాడితే….మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లా?

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్మల్‌ సభలో మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 22వ రోజు పాదయాత్ర నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన …

Read More »

కేంద్రమంత్రిని కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర క్యాబినెట్‌ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన కిషన్‌ రెడ్డిని ఢల్లీిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. క్యాబినెట్‌ మంత్రిగా మన తెలంగాణకు చెందిన వారు నియమితులు కావడం చాల సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అలాగే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం డ్యామ్‌, పరిసర అటవీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »