Tag Archives: yoga

ఒత్తిడి సమాజంలో యోగాసనాలకు ప్రాముఖ్యత

డిచ్‌పల్లి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్స్లర్‌ ఆచార్య టి యాదగిరిరావు ఆదేశాల మేరకు ఉమెన్‌ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భ్రమరాంబిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య రక్ష నేచర్‌ క్యూర్‌ యోగా సెంటర్‌ యోగా తెరపిస్ట్‌ ఐశ్వర్య విశ్వవిద్యాలయంలో అధ్యాపకులకు విద్యార్థినిలకు యోగాసనాల పట్ల అవగాహన కల్పించి ఆసనాలు వేయించినారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ డాక్టర్‌ భ్రమరాంబిక …

Read More »

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌ చంద్రక ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఆదియోగ పరమేశ్వర యోగ ఫౌండేషన్‌ నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు, యోగ ఇన్స్ట్రక్టర్‌ డి. గంగాధర్‌ కళాశాలకు విచ్చేసి విద్యార్థులకు యోగ యొక్క ప్రాధాన్యం గురించి వివరించారు. ప్రతినిత్యం యోగాసనాలు వేయడం …

Read More »

యోగాతో శారీరక, మానసిక వృద్ధి

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక యోగా భవన్‌లో 68వ ఎస్‌.జి.ఎఫ్‌. రాష్ట్రస్థాయి యోగాసన చాంపియన్‌ షిప్‌ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ, ఉమ్మడి 10 జిల్లాల్లోని 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యతో …

Read More »

బాల్కొండలో జిల్లా స్థాయి యోగా పోటీలు

బాల్కొండ, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యోగ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యోగ అసోసియేషన్‌ ఆదేశాల మేరకు జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్‌ పోటీలు సోమవారం బాల్కొండ కే.సి.అర్‌. ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. నిజామాబాద్‌ కామారెడ్డి జిల్లాలలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన 232 మంది విద్యార్థులకు బాల్కొండలోని అమృత ధార సేవా సంస్థ వ్యవస్థాపకులు అన్నపూర్ణ …

Read More »

యోగతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం తొలి ఏకాదశి సందర్భంగా పతంజలి యోగ జిల్లా అధ్యక్షులు రామ్‌రెడ్డి యోగా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి యోగ అవసరమని మనము ప్రతిరోజు ఉదయము బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల లోపు నిద్రలేచినట్లైతే మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని, ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. యోగా చేయడం …

Read More »

టియులో యోగా తరగతులు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగా శిక్షణ తరగతులను గురువారం సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌లోని సమావేశ మందిరం లో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా వైస్‌ చాన్స్‌ లర్‌ మాట్లాడుతూ.. యోగ అభ్యాసం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. మానసిక ప్రశాంతతకు యోగ అభ్యాసం అందరు విద్యార్థులు …

Read More »

జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలు వీరే

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర 50వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్‌ ఆధ్వర్యంలో స్థానిక దయానంద యోగా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో యువతుల విభాగంలో ప్రథమ నమ్రత, ద్వితీయ స్వరజ్ఞ, తృతీయగా శ్రీనిధి, యువకుల విభాగంలో ప్రథమ భూమేష్‌, ద్వితీయ రాజు, తృతీయగా శివ నిలిచారని జిల్లా యువజన అధికారిణి శైలి …

Read More »

యోగాతో మానసిక ప్రశాంతత

ఎడపల్లి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు యోగ పద్ధతులు అవలంభిస్తే మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రజిత యాదవ్‌ అన్నారు. ఈ మేరకు ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యోగా భవన నిర్మాణానికి ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ రజిత యాదవ్‌ శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »